3, ఏప్రిల్ 2021, శనివారం

తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ, పాదయాత్రకు పోటెత్తిన జనం

 

తిరుపతిలో పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  తిరుపతిలోని ఎమ్మార్ పల్లి సర్కిల్ నుంచి పాదయాత్ర చేశారు. పవన్ కల్యాణ్ వెంట వేల సంఖ్యలో జనసేన, బిజెపి కార్యకర్తల నడిచారు. 

పవన్ బహిరంగ సభలో జనసేన నాయకులతో పాటు సునీల్ దేవధర్ తదితర బీజేపీ జాతీయ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

తిరుపతిలో పవన్ కళ్యాణ్ సభకు వచ్చిన భారీ జనసందోహం


పవన్ కళ్యాణ్
రత్నప్రభ, పవన్, సునీల్ దేవధర్


తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, పవన్ కళ్యాణ్, సునీల్ దేవధర్



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి