9, ఫిబ్రవరి 2021, మంగళవారం

అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని వినతి


కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జనసేన P.A.C. చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఆవరణ లో ఈ సమావేశం జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పవన్ కళ్యాణ్ అమిత్ షాను కోరారు.

ఈ మేరకు ఆయన వినతి పత్రం కూడా అందించారు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి